భారతదేశం, మార్చి 3 -- Warangal News : కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడుతున్న ఓ తండ్రి.. ఏ పనీ చేయకుండా తిరుగుతున్న తన కొడుకును మందలించాడు. ఇల్లు గడవడం కష్టమవుతోందని, ఏదైనా పని చేయాల్సిందిగా చెప్పడంతో.. మనస్తాపానికి గురైన ఆ యువకుడు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడనుకున్న కొడుకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని ఇంతేజార్ గంజ్ పీఎస్ పరిధి నిజాంపురలో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ మండి బజార్ ఏరియాలోని నిజాంపుర ప్రాంతానికి చెందిన యాకుబ్ ఖాన్ - జరీనా దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. యాకుబ్ ఖాన్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. రోజూ ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ ఆటో నడపడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.