భారతదేశం, ఫిబ్రవరి 4 -- Visakha Mahakumbh Trains : మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను తూర్పుకోస్ట్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం- గోరఖ్పూర్- విశాఖపట్నం మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను నడపడానికి నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు తూర్పు కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
రైలు నెంబర్ 08588 విశాఖపట్నం- గోరఖ్పూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 4 (మంగళవారం)తేదీన రాత్రి 10:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 6 (గురువారం) తేదీన రాత్రి 7.30 గంటలకు గోరఖ్పూర్ చేరుకుంటుంది.
రైలు నెంబర్ 08587 గోరఖ్పూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 7 (శుక్రవారం) తేదీన సాయంత్రం 5.45 గంటలకు గోరఖ్పూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 9 (ఆదివారం) మధ్యాహ్నం 3.55 గంటలకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.