భారతదేశం, ఏప్రిల్ 9 -- Urinating on co-passenger: ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ విమానయాన సంస్థ ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత సిబ్బంది డీజీసీఏ నిర్దేశించిన అన్ని విధివిధానాలను పాటించారని తెలిపింది.
2025 ఏప్రిల్ 9న ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఏఐ2336 విమానంలో ఒక ప్యాసెంజర్ తన సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను ఎయిరిండియా ధృవీకరించింది. సిబ్బంది అన్ని విధివిధానాలను పాటించారని, ఈ విషయాన్ని అధికారులకు నివేదించామని తెలిపింది. నిందితుడైన ప్రయాణికుడిని సిబ్బంది హెచ్చరించారని, ఈ సంఘటనకు గురైన బాధితుడు ప్రముఖ బహుళజాతి కంపెనీ ఉద్యోగి అని వెల్లడించింది. బాధితుడు తన ఫిర్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.