భారతదేశం, ఫిబ్రవరి 17 -- TGSRTC Offer : తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు వెళ్లే ప్రయాణికుల టికెట్ ధరలో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తోంది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ జర్నీలకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రూట్ లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని సూచించింది.
హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటారు. వీరు తరచూ ఈ నగరాల మధ్య ప్రయాణాలు చేస్తుంటారు. వీరితో పాటు ఉద్యోగ, వ్యాపారాల నిమ్మి్త్తం హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణాలు చేస్తుంటారు. తెలంగాణలో చెందిన లక్షల మంది బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.