భారతదేశం, మార్చి 18 -- తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ప్రత్యేక స్వయం ఉపాధి పథకాన్ని ప్రకటించింది. "రాజీవ్ యువ వికాసం" అనే పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం రూ.6,000 కోట్ల బడ్జెట్ ఉంటుందని.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 17
దరఖాస్తుకు గడువు: ఏప్రిల్ 5
ఎంపిక, ధృవీకరణ: ఏప్రిల్ 6 నుంచి మే 31
తుది లబ్ధిదారుల జాబితా ప్రకటన: జూన్ 2 (తెలంగాణ నిర్మాణ దినోత్సవం)
1.మొదట అధికారిక పోర్టల్ tgobmms.cgg.gov.in కు వెళ్లాలి.
2.హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రాజీవ్ యువ వికాసం లింక్పై క్లిక్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.