భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం. ఈ పథకం కింద అర్హులైన యువత సొంతంగా వ్యాపారాలను ప్రారంభించడానికి, ఉన్న వాటిని విస్తరించడానికి రాయితీతో రుణాలు పొందవచ్చు.
లక్ష్యం- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం.
లబ్ధిదారులు- తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత.
ప్రయోజనాలు- స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.4 లక్షల వరకు రాయితీతో కూడిన రుణాలు ఇస్తారు. రుణాలపై 60 నుండి 80 శాతం వరకు సబ్సిడీ (రుణ వర్గం ఆధారంగా) ఉంటుంది.
లక్ష రూపాయల వరకు రుణం - 80 శాతం సబ్సిడీ ఉంటుంది. మిగిలిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.