భారతదేశం, జనవరి 29 -- సుజుకి మోటర్ సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ఆటో ఎక్స్ పోలో సుజుకి ఈ యాక్సెస్ను ప్రదర్శించింది. సుజుకికి ఇప్పటికే భారత మార్కెట్లో మంచి పేరు ఉంది. సుజుకి ఈ యాక్సెస్ కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే మంచి అమ్మకాలు చేసే అవకాశ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి ప్రవేశించడం ద్వారా మరింత మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో వచ్చింది.
ఈ స్కూటర్ పెట్రోల్ పవర్డ్ వెర్షన్లో ఉన్న ప్లాట్ఫారమ్లోనే తయారుచేశారు. ఇది దాదాపుగా కంపెనీ ఇంధనంతో నడిచే మోడల్ యాక్సెస్ వెర్షన్లా కనపడుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్తో 95 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ దాదాపు గంటకు 70 కిలో మీటర్ల పైనే. ఈ స్కూటర్ 2025 మధ్యలో మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు.
కొత్త సుజుకి ఈ యాక్సెస్ స్థిరమైన బ్యాటరీని కలిగి ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.