తెలంగాణ,సూర్యాపేట, జనవరి 29 -- సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసులోని అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే. యువకుడి హత్య జరిగినట్లు తేలింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
సూర్యాపేట జిల్లాలో జనవరి 26వ తేదీన రాత్రి మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున పిల్లలమర్రి గ్రామం వద్ద ఉన్న కాలువలో కృష్ణ డెడ్ బాడీ లభ్యమైంది. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వివాహమే అని తేలింది. హత్య చేసిన నిందితుల వివరాలు కూడా బయటికి వచ్చాయి.
సూర్యాపేటకు చెందిన కృష్ణ అలియాస్ బంటి(షెడ్యూల్ కులం).. పిల్లలమర్రికి చెందిన భార్గవి(బీసీ కులం)ని ప్రేమించాడు. ఈ క్రమంలోనే ఆర్నేళ్ల క్రితం వీరూ వివాహం చేసుకున్నారు. వీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.