భారతదేశం, మార్చి 28 -- Kunal Kamra: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే పై కమెడియన్ కునాల్ కమ్రా వేసిన జోక్ తీవ్ర వివాదానికి దారి తీసిన నేపథ్యంలో, భావ ప్రకటన స్వేచ్ఛ సహా పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోర్టుల కర్తవ్యమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలతో కూడిన సాహిత్యం మానవుల జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుందని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హిపై గుజరాత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ, కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
''చాలా మంది వ్యక్తులు ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇష్టపడకపోయినా, ఆ అభిప్రాయాలను వ్యక్తపరిచే వ్యక్తి యొక్క హక్కును గౌరవించాలి. పరిరక్షించాలి. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలతో సహా సాహిత్యం మానవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.