భారతదేశం, మార్చి 22 -- Stocks to buy under Rs.100: సోమవారం (24 మార్చి 2025) రూ. 100 లోపు ధరలో లభించే ఈ మూడు షేర్లను కొనుగోలు చేయాలని నిపుణులు సిఫార్సు చేశారు. వీటిలో జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ మూడు షేర్ల ధరలు 5-12 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్న ఆ మూడు స్టాక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. అవి..
జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ ను కొనుగోలు చేయాలని మహేష్ ఎం ఓజా, ఏవీపీ- రీసెర్చ్ ఆఫ్ హెన్సెక్స్ సెక్యూరిటీస్ సిఫార్సు చేస్తున్నారు. రూ.100, రూ.102 నుంచి రూ.105 టార్గెట్ ధరకు స్టాప్ లాస్ ను రూ.94 వద్ద ఉంచి రూ.96-98 మధ్య జేఎం ఫైనాన్షియల్స్ ను కొనుగోలు చేయాలని, దీని టార్గెట్ ధర రూ. 105 అని చెబుతున్నారు. జేఎం ఫైనాన్షియల్ షేరు ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.