Stocks to buy today : రూ. 380 దగ్గర ఉన్న ఈ స్టాక్ కొంటే.. భారీ లాభాలు!
భారతదేశం, ఫిబ్రవరి 20 -- Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ నిఫ్టీ 282 పాయింట్లు పెరిగి 72,708 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 82 పాయింట్ల లాభంతో 22,122 రికార్డ్ స్థాయికి చేరింది. ఇక 151 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 46535 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. దేశీయ సూచీలు అప్ట్రెండ్లో కొనసాగుతున్నాయి.
Stock market news today : సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 754.59 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 452.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
సోమవారం నాడు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.