Stocks to buy today : ఈ రూ. 570 స్టాక్తో షార్ట్ టర్మ్లో భారీ లాభాలు..!
భారతదేశం, ఏప్రిల్ 16 -- Stocks to buy today : ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 845 పాయింట్లు కోల్పోయి 73,400 వద్ద స్థిపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 247 పాయింట్ల నష్టంతో 22,272 వద్ద ముగిసింది. ఇక 791 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ.. 47,773 వద్దకు చేరింది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు శాంతించేంత వరకు.. దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, ఒదుడొకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రేడర్లు, మదుపర్లు అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,268 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4762.93 కోట్లు విలువ చేసే షేర్లను ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.