Stocks to buy today : ఈ రూ. 120 స్టాక్ని కొంటే.. షార్ట్ టర్మ్లో భారీ లాభాలు!
భారతదేశం, ఫిబ్రవరి 6 -- Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 354 పాయింట్లు కోల్పోయి 71,731 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 82 పాయింట్ల నష్టంతో 21,772 వద్ద ముగిసింది. ఇక 145 పాయింట్ల నష్టంతో 45,826 వద్దకు చేరింది బ్యాంక్ నిఫ్టీ.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 518.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1188.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
Stock market news today : ఇక దేశీయ సూచీలు మంగళవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. డౌ జోన్స్ 0.71శాతం, ఎస్ అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.