భారతదేశం, మార్చి 12 -- Stock market today: ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ సహా ఐటీ దిగ్గజాలు నష్టాల్లో ముగియడంతో సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 73 పాయింట్లు లేదా 0.10 శాతం క్షీణించి 74,029.76 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 22,470.50 వద్ద ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ ఈ మిడ్ క్యాప్ సూచీ 0.57 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.48 శాతం నష్టపోయాయి.
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో రూ.394 లక్షల కోట్ల నుంచి రూ.393 లక్షల కోట్లకు దిగువకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఒకే సెషన్లో లక్ష కోట్లకు పైగా నష్టపోయారు.
నేటి భారత స్టాక్ మార్కెట్లో 10 కీలక ముఖ్యాంశాలు:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.