భారతదేశం, ఫిబ్రవరి 11 -- Stock market crash: భారతీయ స్టాక్ మార్కెట్ మంగళవారం కుప్పకూలింది. సెన్సెక్స్ 12 వందల పాయింట్లకు పైగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ సుమారు 2500 పాయింట్లు నష్టపోయింది. కొనసాగుతున్న విదేశీ మూలధన అమ్మకాలు, బలహీనమైన క్యూ 3 ఆదాయాలపై ఆందోళనలు, ఆర్థిక వృద్ధి మందగించడం, దేశీయ కరెన్సీ డాలర్తో పోలిస్తే అన్ని కాలాలకంటే తక్కువ స్థాయికి పడిపోవడం వంటి వాటి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ఇటీవల అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది.
గత ఐదు రోజుల్లో మార్కెట్ బెంచ్మార్క్ సెన్సెక్స్ 2,500 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 50 23,000 కంటే తక్కువకు పడిపోయింది. ఫిబ్రవరి 11, మంగళవారం, సెన్సెక్స్ దాని మునుపటి ముగింపు 77,311.80తో పోలిస్తే 77,384.98 వద్ద ఓపెన్ అయింది. కానీ, సెషన్లో 1,281 పాయింట్లు పడిపోయి 76...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.