Hyderabad, ఏప్రిల్ 5 -- శ్రీరామనవమి భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ పెళ్లిని చూసేందుకు ఎంతో మంది భక్తులు వెళతారు. ఆ పెళ్లి తంతులో స్వామివారి కల్యాణ తలంబ్రాలు ముఖ్యమైనవి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ అక్షింతల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు.
భక్తులు ఈ తలంబ్రాలు అందరికీ చేరవని... ఆ రాముడి కృప ఎవరికి ఉంటుందో వారికి అందుతాయని చెబుతూ ఉంటారు. పండితులు అయితే ఈ తలంబ్రాలను తయారు చేసే బియ్యం ఎవరు పండిస్తారు? ఎక్కడ నుంచి తెస్తారు? వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
సీతారాముల శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు కోసం ఎంతోమంది భక్తులు భద్రాచలం వెళ్తారు. ఆన్లైన్ సర్వీసుల ద్వారా కూడా తెప్పించుకుంటారు. ఆ తలంబ్రాలు మెరుస్తూ ఉంటాయి. ఆదివారం ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణం జరగనుంది. ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు జరిగాయి. తలంబ్రాలు కూడా భద్రాచలం ఆలయానికి చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.