భారతదేశం, మార్చి 28 -- Small savings scheme: పీపీఎఫ్, ఎన్ఎస్సీ సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఏప్రిల్ 1, 2025 నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కూడా గత వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. "2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి (2025 జనవరి 1 నుండి 2025 మార్చి 31 వరకు) నోటిఫై చేసిన వాటి నుండి యథాతథంగా ఉంటాయి" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది.
నోటిఫికేషన్ ప్రకారం..
దీంతో ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకులు నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా ఐదో త్రైమాసికం కూడా యథాతథంగా ఉంచింది. ప్రభుత్వం చివరిసారిగా 2023-24 నాలుగో త్రైమాసికానికి కొన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.