భారతదేశం, అక్టోబర్ 7 -- నేటితో (అక్టోబర్ 7) ప్రభుత్వ అధినేతగా సేవలు అందించడం ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సరిగ్గా 25 ఏళ్ల క్రితం, 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన క్షణాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ వరుస పోస్టులు చేస్తూ, దేశానికి ఈ పాతికేళ్ల సేవలో తనకు అండగా నిలిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
"2001లో సరిగ్గా ఇదే రోజున నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశాను. నా దేశ ప్రజల నిరంతర ఆశీస్సుల కారణంగా, నేను ప్రభుత్వ అధినేతగా సేవలు అందిస్తున్న 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను," అని మోదీ తన పోస్టులో పాత చిత్రాలను జతచేస్తూ పేర్కొన్నారు.
గుజరాత్లోని మెహసానా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.