Hyderabad, ఏప్రిల్ 10 -- OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెలుగులో వచ్చిన మూవీ షణ్ముఖ (Shanmukha). ఆది సాయి కుమార్, అవికాగోర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీని షణ్ముగం డైరెక్ట్ చేశాడు. ఆదిత్య ఓం , అరియానా గ్లోరీ కూడా ఇందులో నటించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షణ్ముఖ శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే గురువారం వెల్లడించింది. తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపింది.
"ఓ పోలీసు, ఓ స్కాలర్, ఓ పురాతన మిస్టరీ. మరచిపోయిన కథలు, దాచిపెట్టిన నిధులు, అడవిలో పాతిపెట్టిన లోతైన రహస్యాలను మీరూ చూడండి. షణ్ముఖ ఏప్రిల్ 11న ఆహాలో ప్రీమియర్ కానుంది" అని ఆహా వీడియో వెల్లడించింది.
షణ్ముఖ మైథాలజీ ఆధారంగా రూపొందిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్నాళ్లుగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.