Hyderabad, మార్చి 17 -- OTT Action Drama: ఓటీటీలోకి సుమారు రెండు నెలల తర్వాత ఓ హిందీ యాక్షన్ డ్రామా రానుంది. రెండు వారాలుగా రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా పేరు స్కై ఫోర్స్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీ.. ఇప్పుడు ఫ్రీగా అందుబాటులోకి రావడానికి సిద్దమవుతోంది.
బాలీవుడ్ లో ఈ ఏడాది అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటి స్కై ఫోర్స్ (Sky Force). ఈ ఏడాది జనవరి 24న రిపబ్లిక్ డేకు ముందు థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.166 కోట్లు వసూలు చేసిందీ మూవీ. ఇప్పుడు మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. ఇప్పటికే రెంట్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఆ రోజు నుంచి సబ్స్క్రైబర్లందరూ ఈ మూవీని చూసే వీలుంటుంది.
అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవ్లానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.