భారతదేశం, ఏప్రిల్ 15 -- Nitin Gadkari: దిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కాలుష్యం పెరిగిపోతోందని, దేశ రాజధానిలో కాలుష్య స్థాయి చాలా ప్రమాదకరంగా ఉందని, అక్కడ నివసించే వ్యక్తి మూడు రోజుల్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీలో కాలుష్యం పదేళ్లుగా ప్రజల ప్రాణాలను హరిస్తోందని నితిన్ గడ్కరీ అన్నారు.
ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉందన్నారు. 'మూడు రోజులు ఢిల్లీలో ఉంటే ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది. వైద్య నిర్ధారణ ప్రకారం, ఢిల్లీ కాలుష్యం ఒక పౌరుడి సగటు ఆయుష్షును 10 సంవత్సరాలు తగ్గిస్తోంది " అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కాలుష్య సమస్యను సీరియస్ గా తీసుకోవడంలేదని, ఆ దిశగా చాలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత సమాజానికి నైతికత, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం ముఖ్యమని, కానీ పర్యావరణ సమస్యను మనమెవరం సీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.