Hyderabad, ఫిబ్రవరి 1 -- భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, స్వతంత్ర భారతదేశంలో ఏ ఆర్థిక మంత్రి చేయని విధంగా వరుసగా ఎనిమిదో సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేకమైన, హుందాతనమైన చీరను మరోసారి ధరించి స్టైలిష్గా కనిపించారు. ఈ ఏడాది బడ్జెట్ 2025 కోసం, ఆమె ట్రెడిషనల్ బంగారు బోర్డర్తో అందమైన క్రీమ్ రంగు చీరను ఎంచుకున్నారు, దానికి అపోజిట్ కలర్ అయిన ఎరుపు రంగు బ్లౌజ్ను జోడించారు. బంగారు గాజులు, గొలుసు, చెవిపోగులు సహా ఆభరణాలను చాలా మినిమల్గా ధరించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సింపుల్గా, హుందాతనమైన చీరలకే ప్రాధాన్యతనిస్తుంటారు. ప్రత్యేకించి బడ్జెట్ రోజున చీరలను సపరేట్గా ఎంపిక చేసుకుంటారు. ఇంకా ప్రతి బడ్జెట్లోనూ కట్టిన చీర మరోసారి రిపీట్ చేయకుండా ధరిస్తుంటారు. పై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.