భారతదేశం, ఏప్రిల్ 17 -- Multi Genre OTT: తెలుగు మల్టీజానర్ మూవీ నేను కీర్తన ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. చిమట రమేష్ బాబు హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించారు.
గత ఏడాది ఆగస్ట్లో నేను కీర్తన మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంట్తో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జీవా, విజయ్ రంగరాజుతో పాటు జబర్ధస్థ్ అప్పారావు, సన్నీ కీలక పాత్రలు పోషించారు. ఎంఎల్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు.
లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్...అన్ని అంశాలతో మల్టీజానర్ మూవీగా దర్శకుడు రమేష్బాబు ఈ సినిమాను రూపొందించాడు. ఐఎమ్డీబీలో ఈ మూవీ 8.9 రేటింగ్ను సొం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.