Maoist links case : 'మావోయిస్ట్ లింక్స్ కేసులో సాయిబాబా నిర్దోషి..'
భారతదేశం, మార్చి 5 -- GN Saibaba case : మావోయిస్టుల లింక్స్ కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు తాజాగా.. నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో జీఎన్ సాయిబాబా తదితరులను దోషులుగా నిర్ధారిస్తూ నాగ్పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెనెజ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
వాస్తవానికి ఇదే కేసుపై హైకోర్టులో ఒకసారి విచారణ జరిగింది. 2022 అక్టోబర్లో.. వికలాంగుడైన ప్రొఫెసర్ని నాటి ధర్మాసనం నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిగింది. తాజాగా వెలువడిన కోర్టు తీర్పు కూడా.. జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చింది.
నిందితులపై 'అనుమానాల'కు మించి కేసును రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందని, అందుకే.. వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.