Hyderabad, ఏప్రిల్ 3 -- L2 Empuraan Controversy: మలయాళ స్టార్లు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మూవీ ఎల్2 ఎంపురాన్ వివాదం పార్లమెంట్ కు చేరింది. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ ఈ సినిమాకు 24 కట్స్ చేయడంపై గురువారం (ఏప్రిల్ 3) పార్లమెంట్ లో స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యసభలో గురువారం ఎంపీ జాన్ బ్రిటాస్ ఈ ఎల్2 ఎంపురాన్ మూవీ వివాదంపై మాట్లాడారు. ఈ సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లను చూపించినందుకే రాజకీయ ఒత్తిడి పెట్టారని ఆయన ఆరోపించారు. దీనికి బీజేపీ ఎంపీ సురేష్ గోపీ సమాధానమిచ్చారు. "అసలు వాస్తవం ఏంటంటే.. ఈ విషయంలో ఒకే నిజం ఉంది. దీనిని భారతీయులందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎంపురాన్ ప్రొడ్యూసర్లపై ఎలాంటి సెన్సార్ ఒత్తిళ్లు లేవు" అని స్పష్టం చేశారు.
ఇక సినిమా థ్యాంక్యూ కార్డు న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.