భారతదేశం, ఏప్రిల్ 14 -- జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 2 ప్రొవిజినల్​ ఆన్సర్​ కీని ఇటీవలే విడుదల చేసింది నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఏన్టీఏ). సెషన్ 2 ఫలితాలతో పాటు అభ్యర్థుల ఆల్​ ఇండియా ర్యాంకులను ఎన్టీఏ త్వరలోనే ప్రకటించనుంది. అయితే, ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు (ఎన్టీఏ స్కోర్లు) పొందే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితులను ఎన్టీఏ ఎలా పరిష్కరిస్తుంది? అంటే.. ఇందుకోసం ఒక విధానం ఉంది.

గణితంలో స్కోరు చూస్తారు

ఆ తర్వాత ఫిజిక్స్​ స్కోరు చూస్తారు

ఆ తర్వాత కెమిస్ట్రీలో స్కోరు చూస్తారు

పరీక్షలోని అన్ని సబ్జెక్టుల్లో తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు సాధించిన అభ్యర్థులను చూస్తారు

ఆ తర్వాత జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 2లో గణితంలో సరైన సమాధానాలు, తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు ...