Gold and silver rates today : పెరిగిన పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే!
భారతదేశం, డిసెంబర్ 6 -- Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 49,600కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 49,450గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 పెరిగి, రూ. 4,96,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 4,960గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 వృద్ధి చెంది.. రూ. 54,110కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 53,950గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 పెరిగి.. రూ. 5,41,100గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,11...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.