భారతదేశం, ఫిబ్రవరి 5 -- దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ నడుస్తోంది. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో దిల్లీలోని 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటిస్తారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా దిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికి కష్టపడుతున్నాయి. బీజేపీ 25 సంవత్సరాలకు పైగా అధికారానికి దూరంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ముందు కాంగ్రెస్ 15 సంవత్సరాలు అధికారంలో ఉంది. కానీ గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
దేశ రాజధానిలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 13,766 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 699 మంది అభ్యర్థులు బరిలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.