Dear OTT: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ కామెడీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, ఏప్రిల్ 26 -- Dear OTT: జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు వారాల గ్యాప్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 28 నుంచి నెట్ఫ్లిక్స్లో డియర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
ఏప్రిల్ 11న డియర్ మూవీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకువచ్చింది. గురక సమస్య ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్స్కు కామెడీని జోడించి దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ డియర్ మూవీని తెరకెక్కించాడు. యూనిక్ కాన్సెప్ట్ను ఎంచుకున్న ఆ సమస్యను అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు తడబడటంతో సినిమా డిజాస్టర్గా మిగిలింది. థియేటర్ రిజల్ట్ కారణంగానే ఈ మూవీని రెండు వారాల గడువులోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగులోనూ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.