Hyderabad, ఫిబ్రవరి 20 -- మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా వస్తూ ఉంటాయి. కొందరిలో నోటికి క్యాన్సర్ కూడా అధికంగా వస్తుంది. అయితే క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునేందుకు త్వరలోనే వ్యాక్సిన్ వస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ క్యాన్సర్ ఎన్నో ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో బాలికలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం 9 ఏళ్ల నుంచి 16 సంవత్సరాల మధ్య గల బాలికలు మాత్రమే అర్హులు.
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిశోధన చివరి దశలో ఉందని ట్రయల్స్ జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులను పరిష్కరించడం కోసమే ఇలాంటి వ్యాక్సిన్లను త్వరగా తయారు చేస్తున్నట్టు వివరించారు.
మనదేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.