Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రకు రేపే ముగింపు.. రాహుల్ శ్రమ ఫలించేనా?
భారతదేశం, జనవరి 29 -- Bharat Jodo Yatra live : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కన్యాకుమారి టు కశ్మీర్ "భారత జోడో యాత్ర"కు సోమవారంతో ముగింపు పడనుంది. ఈ సందర్భంగా.. శ్రీనగర్లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో పాటు దేశంలోని విపక్షానికి చెందిన కీలక నేతలు ఇందులో పాల్గొననున్నారని సమాచారం.
భారత్ జోడో యాత్ర ముగింపు వేడుకల కోసం విపక్షానికి చెందిన మొత్తం 21 పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీటిల్లో 12 పార్టీలు మాత్రమే.. కశ్మీర్కు వెళ్లనున్నట్టు సమాచారం.
Bharat Jodo Yatra in Jammu Kashmir : ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, శరద్ యాదవ్ ఎన్సీపీ, తేజస్వీ యాదవ్ ఆర్జేడీ, నితీశ్ కుమార్ జేడీయూ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, సీపీఐఎం, సీపీఐ, వీసీకే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.