భారతదేశం, జనవరి 29 -- Bharat Jodo Yatra live : కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కన్యాకుమారి టు కశ్మీర్​ "భారత జోడో యాత్ర"కు సోమవారంతో ముగింపు పడనుంది. ఈ సందర్భంగా.. శ్రీనగర్​లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్​ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో పాటు దేశంలోని విపక్షానికి చెందిన కీలక నేతలు ఇందులో పాల్గొననున్నారని సమాచారం.

భారత్​ జోడో యాత్ర ముగింపు వేడుకల కోసం విపక్షానికి చెందిన మొత్తం 21 పార్టీలను కాంగ్రెస్​ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీటిల్లో 12 పార్టీలు మాత్రమే.. కశ్మీర్​కు వెళ్లనున్నట్టు సమాచారం.

Bharat Jodo Yatra in Jammu Kashmir : ఎంకే స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే, శరద్​ యాదవ్​ ఎన్​సీపీ, తేజస్వీ యాదవ్​ ఆర్​జేడీ, నితీశ్​ కుమార్​ జేడీయూ, ఉద్ధవ్​ ఠాక్రే శివసేన, సీపీఐఎం, సీపీఐ, వీసీకే ...