భారతదేశం, మార్చి 21 -- Banks nationwide strike: తమ డిమాండ్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) నుండి హామీ రావడంతో బ్యాంకింగ్ యూనియన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) మార్చి 21, శుక్రవారం రెండు రోజుల భారతదేశవ్యాప్త సమ్మెను విరమించాలని నిర్ణయించింది. శుక్రవారం అన్ని పార్టీలను సంప్రదింపుల సమావేశానికి పిలిచిన తర్వాత సమ్మెను వాయిదా వేయాలని చీఫ్ లేబర్ కమిషనర్ నిర్ణయించారు.
కార్మికులు లేవనెత్తిన డిమాండ్లపై చర్చిస్తామని యూనియన్ కు ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఐబీఏ హామీ ఇచ్చాయి. దాంతో ప్రస్తుతానికి సమ్మెను విరమించాలని నిర్ణయించారు. యూఎఫ్ బీయూ అనేది దేశవ్యాప్తంగా తొమ్మిది యూనియన్లకు చెందిన బ్యాంకు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. యుఎఫ్బియు మొదట మార్చి 24 సోమవారం, మార్చి 25 మంగళవారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.