భారతదేశం, ఫిబ్రవరి 14 -- Acid Attack: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన జరిగింది. వివాహం నిశ్చయమైన యువతిపై కత్తితో దాడి చేసి ఆమె ముఖంపై యాసిడ్ పోసిన ఘటన వెలుగు చూసింది.
గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన నిందితుడిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేశ్ గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల పరిధిలోని పేరం పల్లె గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 29న సదరు యువతికి తల్లిద్రండులు పెళ్లి నిశ్చయం చేశారు.
యువతికి పెళ్లి నిశ్చయించిన విషయం తెలిసిన గణేష్ యువతిపై కోపం పెంచుకున్నాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.