భారతదేశం, మార్చి 12 -- 8th Pay Commission: 8వ వేతన సంఘాన్ని కేంద్రం ఈ జనవరి నెలలో ప్రకటించింది. కానీ దాని చైర్మన్ ను కానీ, సభ్యులను ఇంకా ఖరారు చేయలేదు. అంతేకాదు, ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా 8వ వేతన సంఘానికి ఎలాంటి నిధులను కేటాయించలేదు. దాంతో, ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నది. కాగా, 8వ వేతన సంఘం ఏర్పాటైన తరువాత, ఆ కమిషన్ చేసే ప్రతిపాదిత సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 100 శాతం వరకు పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి.
8వ పే కమిషన్ ముందున్న ప్రతిపాదనల్లో ఒక ముఖ్యమైన ప్రతిపాదన డీఏని ప్రాథమిక వేతనంలో విలీనం చేయడం. ఇది 5వ వేతన సంఘం కింద చివరిగా అనుసరించిన పద్ధతి. ప్రతిపాదిత ఫిట్మెంట్ కారకం 2తో 100% జీతాల పెంపు మరో ప్రతిపాదన. కొత్త వేతన సంఘంలో డియర్నెస్ అలవెన్స్ (DA)ని బేసిక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.