భారతదేశం, జనవరి 1 -- 2025 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమకు ఒక మిశ్రమ అనుభూతిని మిగిల్చింది. ఒకవైపు 'దురంధర్', 'కాంతార చాప్టర్ 1', 'సైయారా', 'ఛావా', 'లోకా చాప్టర్ వన్' వంటి చిత్రాలు అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి.
కానీ, మరోవైపు అదే ఏడాది విడుదలైన చిత్రాలలో దాదాపు 80 శాతానికి పైగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందులోనూ కొన్ని చిత్రాలు ఎంత ఘోరంగా విఫలమయ్యాయంటే, ఆ పరాజయాలు కూడా సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం 'వృషభ'.
మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లలో ఒకటిగా 'వృషభ' ప్రచారం పొందింది. దానికి తోడు, మోహన్ లాల్ ఇటీవల 'ఎల్ 2: ఎంపురాన్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.