భారతదేశం, డిసెంబర్ 18 -- మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 60 శాతానికి పైగా సర్పంచ్లను గెలుచుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుగల అభ్యర్థులు 25 శాతం పదవులను గెలుచుకోగా, బీజేపీ మద్దతుగల అభ్యర్థులు కేవలం నాలుగు శాతం పంచాయతీల్లో మాత్రమే విజయం సాధించారు. స్వతంత్రులు కనీసం 10 శాతం గెలిచి, పంచాయతీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు.
మూడో దశలో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు ఏకగ్రీవాలతో కలిపి 2,286 పంచాయతీలలో విజయం సాధించగా, బీఆర్ఎస్ మద్దతుగల అభ్యర్థులు 1,142, బీజేపీ 242, ఇతరులు 479 గెలుచుకున్నారు. మూడో దశ ఎన్నికలతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యుల పోల్ ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్లను కూడా ఎన్నుకున్నారు.
తెలంగాణలో 12,733 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికల్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.