భారతదేశం, అక్టోబర్ 2 -- ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటోంది. విజయదశమి రోజున నాగ్పూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనేక విషయాల గురించి మాట్లాడారు.
భారతదేశ పొరుగు దేశాలలో జరుగుతున్న అశాంతి సంఘటనల గురించి వివరించారు. ప్రభుత్వం ప్రజలకు, వారి సమస్యలకు దూరంగా ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతాయని మోహన్ భగవత్ అన్నారు. అయితే హింసాత్మక నిరసనలు తప్పు అని ఆయన పేర్కొన్నారు. ఈ పద్ధతి ఎవరికీ ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు.
'శ్రీలంకలో తరువాత బంగ్లాదేశ్, తరువాత నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.