భారతదేశం, మే 21 -- నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక క ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తల్లీకొడుకులిద్దరూ రూ.142 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందారని కోర్టుకు తెలిపింది.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు రూ.142 కోట్లు పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు 1, 2 నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో సమర్పించిన చార్జిషీట్ పై ఈడీ ప్రాథమిక వాదనలు వినిపిస్తోంది. ఈ కేసులో ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ ప్రస్తుతం ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ముందు తన ప్రాథమిక వాదనలు వినిపిస్తోంది. గాంధీలు, ఇతర నింది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.