భారతదేశం, ఏప్రిల్ 24 -- పహల్గాంలోని అందమైన లోయలో ప్రశాంతమైన కుటుంబ విహారయాత్రగా మొదలైన కార్యక్రమం ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పీడకలగా మారింది. అందులో ఒక కుటుంబం మంగళవారం ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల టెక్కీ భరత్ భూషణ్ ది. "నా పేరు భరత్" అనే అతని చివరి మాటలు పూర్తి కాకముందే ఉగ్రవాదులు అతి దగ్గర నుంచి కాల్పి చంపారు. అతని మతపరమైన గుర్తింపును ధృవీకరించుకున్న వెంటనే ముష్కరులు అతని భార్య, బిడ్డ ముందే అతని తలపై కాల్చారు.
35 ఏళ్ల వయస్సున్న భరత్ భూషణ్ బెంగళూరుకు చెందిన టెక్కీ. అతని భార్య శిశు వైద్యురాలు. వారికి 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆ కుటుంబానికి ఉగ్రదాడి తీరని విషాదాన్ని మిగిల్చింది. పహల్గామ్ లోని అందమైన లోయలో విహరిస్తున్న వారిపైకి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భరత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.