భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్ముకశ్మీర్ లోని సుందరమైన పర్యాటక ప్రాంతమైన పహల్గామ్ లో విహారయాత్రను ఆస్వాదిస్తున్న పౌరులపై సాయుధ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడి దృశ్యం భయానకంగా మారింది. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది.
3. అక్కడి పర్యాటకులను ముందుగా వారి మతం గురించి అడిగి, ఆ తరువాత ముస్లింలు కాని వారిపై కాల్పులు జరిపి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక మతానికి చెందిన పర్యాటకులను ఉగ్రవాదులు వేరుగా చేశారని, వారితో 'కల్మా' ను పఠించమని కోరారని, ఆ తరువాత వారిని కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు భద్రతా దళాలకు చెప్పారు.
4. ఈ దాడిలో హర్యానాకు చెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోయారు. ఆయన భార్య హిమాన్షి ఈ దారుణాన్ని ఇలా వివరించారు. 'నేను నా భర్తతో కలిసి భేల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.