భారతదేశం, మే 2 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ పై దాడి చేస్తే తమ దేశం భారత్ లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలపై దాడి చేసి ఆక్రమించుకోవాలని బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ ఎం ఫజ్లుర్ రెహ్మాన్ సూచించారు. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ కు సన్నిహితుడిగా భావించే ఫజ్లుర్ రెహమాన్ బంగ్లాదేశ్ రైఫిల్స్ (ప్రస్తుతం బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) మాజీ చీఫ్ కూడా. ఈ వైల్డ్ ఐడియాను సాధించడానికి చైనా సహకారం కోరాలని ఆయన పిలుపునిచ్చారు.
"భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి. అందుకోసం చైనాతో సంయుక్త సైనిక ఒప్పందంపై చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను' అని నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ ఛైర్ పర్సన్ కూడా అయిన ఫజ్లుర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.