Telangana,tirumala, జూలై 27 -- వచ్చే ఆగస్డ్ నెలలో తిరుమల టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఐఆర్సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకునేందుకు ఈ ప్యాకేజీని ప్రకటించింది.
"TIRUPATI BY VENKATADRI EXPRESS" పేరుతో ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్. నాలుగు రోజులు ఉంటుంది. ముందుస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.
ప్రస్తుతం ఈ ట్రిప్ 2 ఆగస్ట్ 2025 వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ట్రైన్(రైలు నెంబర్ 12797) బయల్దేరుతుంది. రాత్రంతా జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.