భారతదేశం, డిసెంబర్ 6 -- ఆపరేషన్ కవచ్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి నగరంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా టాస్క్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, స్థానిక పోలీసుల నుండి 5000 మంది పోలీసులు పాల్గొన్నారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కదలికలను నియంత్రించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
'పౌరులలో భద్రత భావాన్ని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి జరుగుతున్న అతిపెద్ద ఆపరేషన్ ఇది. అసాంఘిక శక్తులలో భయాన్ని కలిగించడమే దీని లక్ష్యం.' అని సజ్జనార్ అన్నారు.
ఆపరేషన్ను పర్యవేక్షించడానికి పోలీసులు 10 డ్రోన్లను మోహరించారు. హైదరాబాద్ సీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఆపరేషన్ను పర్యవేక్షించారు. తరువాత సజ్జనార్ టోలిచౌకి, చార్మినార్ ప్రాంతాన్ని పరిశీలించారు.
హైదరాబాద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.