భారతదేశం, డిసెంబర్ 5 -- రీసెంట్ తెలుగు సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'జటాధర' ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి చప్పుడు లేకుండా సైలెంట్ గా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. ఇందులో సుధీర్ బాబు హీరో. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇందులో పిశాచిగా నటించింది. థియేటర్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.
సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ జటాధర ఓటీటీలో అడుగుపెట్టింది. ధన పిశాచి నేపథ్యం చుట్టూ సాగే ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 5) సడెన్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులో ఉంది.
జటాధర సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు ఇదే తొలి తెలుగు మూవీ. పైగా హారర్ థ్రిల్లర్ కథాంశం కావడంతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.