భారతదేశం, నవంబర్ 13 -- బుధవారం నాటి ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్ అత్యంత బలంగా ముగిసింది. సెన్సెక్స్ ఏకంగా 595 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 25,875 స్థాయి వద్ద స్థిరపడింది.
ఈ ర్యాలీకి అనేక అంశాలు దోహదపడ్డాయి. అమెరికా, భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో పురోగతిపై ఆశావాదం పెరగడం, అమెరికా ప్రభుత్వం తిరిగి తెరవడం వంటి అనుకూల ప్రపంచ పరిణామాలు, అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన విజయాన్ని సూచిస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రధానంగా మార్కెట్కు బూస్ట్ ఇచ్చాయి.
మార్కెట్ స్వల్పకాలంలో సానుకూల ధోరణిని కొనసాగించే అవకాశం ఉందని బోనాంజాకు చెందిన పరిశోధన విశ్లేషకులు అభినవ్ తివారీ అభిప్రాయపడ్డారు.
"అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్సాహం వల్ల పన్నులు తగ్గుతాయి, వాణిజ్య అవకాశాలు మెరుగుపడతాయి. ఇది ఎగుమతులపై ఆధారపడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.