భారతదేశం, ఆగస్టు 28 -- ఆగస్టు 26 మంగళవారం భారత స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బెంచ్మార్క్ సూచీలతో పాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లు 1 శాతానికి పైగా పడిపోయాయి. ఒకే సెషన్లో ఇన్వెస్టర్ల సంపదలో దాదాపు రూ .6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. సెన్సెక్స్ 849 పాయింట్లు లేదా 1.04 శాతం క్షీణించి 80,786.54 వద్ద, నిఫ్టీ 256 పాయింట్లు లేదా 1.02 శాతం క్షీణించి 24,712.05 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ , స్మాల్క్యాప్ సూచీలు వరుసగా 1.34 శాతం, 1.68 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ 50 ఇండెక్స్ 50-డీఈఎంఏ మద్దతు 24,850 దిగువకు పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. భారత స్టాక్ మార్కెట్పై బగాడియా మాట్లాడుతూ.. కీలక బెంచ్మార్క్ ఇండెక్స్కు తక్షణ మద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.