భారతదేశం, జూలై 7 -- ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు స్కోడా భారతదేశంలో కొత్త ఉత్పత్తి మైలురాయిని దాటింది. భారతదేశంలోని అత్యాధునిక స్కోడా తయారీ కేంద్రాలలో అర మిలియన్ కార్లు ఉత్పత్తి అయ్యాయి. 2001లో స్కోడా ఆక్టేవియాను మొదటిసారిగా విడుదల చేసినప్పటి నుండి భారతదేశంలో బ్రాండ్ ప్రయాణం వృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు అనేక కార్ మోడళ్లను ప్రవేశపెట్టడం పెట్టింది. భారతదేశంలో ప్రముఖ బ్రాండ్గా మార్చింది.
స్కోడాకు ప్రపంచవ్యాప్తంగా 130 సంవత్సరాల వారసత్వం, భారతదేశంలో 25 సంవత్సరాల ఉనికి ఉంది. భారతదేశంలోని రెండు తయారీ సౌకర్యాలతో కలిపి స్కోడా 5,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. ఈ వాహనాలలో 70 శాతం పూణేలో తయారు అయ్యాయి. మిగిలిన కార్లను ఛత్రపతి సంభాజీ నగర్ ప్లాంట్లో ఉత్పత్తి చేశారు.
స్కోడా మార్చి 2025లో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఒకే నెలలో 7,422 యూన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.