భారతదేశం, జూన్ 23 -- అమెరికాకు మూడు రకాల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కోరింది. ఎఫ్, ఎం, జే (స్టూడెంట్: అకడమిక్, ఒకేషనల్ లేదా ఎక్స్ఛేంజ్ విజిటర్) నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులందరూ తమ గుర్తింపును, అమెరికా చట్టాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్కు సరిపోయే, అవసరమైన పరిశీలనకు వారి అన్ని సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ ఒక పోస్ట్లోలో తెలిపింది.
2019 నుంచి వీసా దరఖాస్తుదారులు ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తు ఫారాలపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని అమెరికా కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించే వారితో సహా తమ దేశానికి ఆమోదయోగ్యం కాని వీసా దరఖాస్తుదార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.