భారతదేశం, ఆగస్టు 1 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో అస్సలు తగ్గడం లేదు. ప్రపంచ వాణిజ్య సంబంధాలను మరింత దెబ్బతీసే చర్యలు తీసుకున్నారు. భారత్, పాకిస్థాన్ సహా 70 దేశాలకు సవరించిన సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.
భారత్కు 25 శాతం, పాకిస్థాన్కు 19 శాతం, ఆఫ్ఘనిస్థాన్ కు 15 శాతం, బంగ్లాదేశ్ కు 20 శాతం, ఇండోనేషియాకు 19 శాతం, జపాన్ కు 15 శాతం, శ్రీలంకకు 20 శాతం కొత్త టారిఫ్ విధించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సంతకం చేసిన ఆర్డర్ల కొత్త టారిఫ్స్ ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తాయి.
ఇటీవల తనకు కొత్త సమాచారం అందిందని, కొన్ని వాణిజ్య భాగస్వాముల వస్తువులపై అదనపు యాడ్ డ్యూటీలు విధించడం అవసరమని నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. సవరించిన విధంగా గతంలో విధించిన సుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.